HNK: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి విక్రమ్ నేడు వెలబడిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 472వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల జిల్లా, మార్కుర్ మండల ప్రజా పరిషత్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మల్లేశం అరుణ వ్యవసాయం కుటుంబం. గ్రామస్థులు మరియు కుటుంబ సభ్యులు అతని విజయంపై గర్వంగా ఉన్నారు.