ADB: ITDAలో పదో తరగతి అర్హత లేని వారిని కూడా CRTలుగా నియమించాలని, అక్రమంగా ఉద్యోగాలు పొందిన 60 మంది CRT ఉద్యోగస్తులపై విచారణ జరపాలని నిరుద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూరులో ‘చలో ఐటీడీఏ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.