KMR: పెద్ద కొడఫ్గల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి మొత్తం 240 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలనR MEO పేర్కొన్నారు.