HNK: మానసిక దివ్యాంగుల సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో ఉగాది పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఎంపీ కోరారు.