ASR: ప్రజల సమస్యల పరిష్కారానికి ఈనెల 20న అరకులోయలో ప్రజా వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్, అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర పాల్గొననున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.