GDWL: అయిజ పట్టణంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యక్రమం సందర్భంగా 5కే రన్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఛైర్మన్ సీఎం సురేశ్, వైస్ ఛైర్మన్ నరసింహులు ప్రారంభించారు. పట్టణంలోని ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.