MBNR: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉర్దూ ఘర్ నిర్మాణాన్ని నిరసిస్తూ దళిత సంఘాల రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి, దళితుల సంక్షేమానికి కృషి చేయాలని నేత శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాములు, యాదయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.