RR: ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించడం సత్యం గెలిచిందనడానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. తప్పుడు అభియోగాలన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసి క్లీన్ చీట్ ఇచ్చిందన్నారు. కవితపై జరిగిన కుట్రలు నేడు పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.