MBNR: ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ, పీఆర్టీయూ టీఎస్, టపాస్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కౌకుంట్ల తహశీల్దార్ సుందర్ రాజ్కు వినతిపత్రం అందజేశారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు చేయాలని,పెండింగ్ బిల్లులు విడుదల చేసి, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేసి, ఈహెచ్ఎస్ అమలు చేయాలని నేతలు కోరారు.