BHNG: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడి సాయి బాబా ఆలయంలో సాయిబాబాను గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బీర్ల ఐలయ్య, అనిత కుమారుడు బీర్ల శివమణి పుట్టిన రోజు సందర్భంగా బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.