GDWL: కేంద్రంలోని BJP ప్రభుత్వం పార్లమెంటులో ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను కాలరాస్తూ తెచ్చిన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి నిర్వహించే ప్రచార క్యాంపెయిన్ ఉంటుందన్నారు.