WNP: కొత్త ఉగాది నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు తీసుకురావాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో సాహితి కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్, నారాయణ రెడ్డి, వీరయ్య, కాజానో దిన్, సాహితీవేత్తలు పాల్గొన్నారు.