KMM: మహదేవపురం గ్రామంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి. రవిచంద్ర, మహాదేవపురం సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, పుతుంబాక సుభాష్, పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, పాల్గొని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని వైద్య సిబ్బంది తెలిపారు.