HNK: శాసనమండలి సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.