NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన పంతంగి అంజమ్మ, యానాల రమాదేవిలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.