MLG: మేడారం గుడి ప్రాంగణ నిర్మాణంపై గుంటూరు సతీష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మేడారం ట్రస్టు బోర్డ్ ఛైర్మన్ సుకన్య-సునీల్ దొర తీవ్రంగా ఖండించారు.” రూ. 100 కోట్లు ఖర్చు చేసిన గుడి పనులను 200 కోట్ల స్కామ్గా చిత్రీకరించడం భ్రమ” అని ఎద్దేవా చేశారు. సతీష్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకోసారి విమర్శిస్తే ఊరుకోమన్నారు.