KMR: బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామ BJP అధ్యక్షుడిగా, వంగేటి నర్సారెడ్డిని ఏకగ్రీవంగా నియమించినట్లు, మండల BJP పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ అధ్యక్షుడిగా వంగేటి నర్సారెడ్డిని నియమించినట్లు, అలాగే కార్యదర్శిగా పైడి దామోదర్ రెడ్డిలను నియమించినట్లు చెప్పారు.