MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చ నాయక్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ శుక్రవారం గూడూరు మండలంలోని ఆయన నివాసానికి వెళ్లి లచ్చునాయక్ చిత్రపటానికి పూలుజల్లీ నివాళి అర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయనకి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.