MBNR: గండీడ్ మండలం జానంపల్లి, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆదివారం అదనపు కలెక్టర్ పర్యటించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాడి మొక్కలను వేగంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.