SRPT- అనంతగిరి మండలంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి, ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీలకు చేరింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు, కూలీలు మధ్యాహ్నం సమయంలో పనులు తగ్గించి, తరచుగా నీరు తాగాలని కోరారు. చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.