ఆస్ట్రేలియా అమ్మాయిలతో భారత్ ఆడుతున్న 3 T20ల సిరీస్ 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఇరుజట్లు అడిలైట్ వేదికగా సిరీస్ డిసైడర్ మ్యాచ్లో తలపడనున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మల్టీ ఫార్మాట్ సిరీస్ల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన హర్మన్ సేన.. ఈ T20 టైటిల్తో శుభారంభం పొందాలనే యోచనలో ఉంది.