న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూశాంసన్ సరికొత్త రికార్డు సంపాదించుకున్నాడు. అత్యధిక వరుస 50+ స్కోర్ ( వరుసగా మూడో హాఫ్ సెంచరీ) సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు. గతంలో టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు.