ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే అసలైన సందడి మొదలు కానుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 15న ఢిల్లీ వేదికగా అన్ని IPL జట్ల కెప్టెన్లతో కలిసి అధికారిక ఫొటోషూట్ నిర్వహించనున్నారు. పది జట్ల సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రోఫీతో కలిసి ఫోజులివ్వనున్నారు. అదే రోజున ఢిల్లీలో భారత క్రికెట్ అవార్డుల వేడుక ‘NAMAN’ కూడా జరగనుంది.