ADB: ఉట్నూర్ కేంద్రంలోని పీఎంఆర్సీలో ఉమ్మడి జిల్లా యూత్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాప్ రెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.