NGKL: వెల్దండ మండలం శంకర్ కొండ తండాలో ఓ ఫౌండేషన్ సహకారంతో రూ.1,50,000లతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తండావసూలు మాట్లాడుతూ.. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి త్రాగునీటీ సమస్యను తీర్చేందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.