ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్లో ఏప్రిల్ 3న నిర్వహించనున్న మహంకాళీ జాతరకు రావాలని రామగుండం CP అంబర్ కిషోర్ ఝాను ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి బుధవారం ఆహ్వానించారు. రామగుండం కార్యాలయంలో సీపీని జాతర నిర్వాహకులు కలిసి శ్రీకనక దుర్గాదేవి, స్వయంభూ శ్రీమహంకాళీ దేవస్థానం విశిష్టతను వివరించారు. సభ్యులు తిరుపతి, ప్రవీణ్ పాల్గొన్నారు.