T20 WC ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫైనల్లో భారత్ ఆడనుండటంతో అహ్మదాబాద్ స్టేడియం క్రీడా అభిమానులతో సందడిగా మారింది. ఈ మ్యాచ్కి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాలను నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.