AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి నివేదికను పవన్ అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో రూ.312 కోట్లతో 5,628 పనులు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 4,530 పనులు పూర్తి అయ్యాయని వివరించారు.