AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి పార్టీని ధిక్కరిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ‘కొలికిపూడికి చెప్పాల్సింది చెప్పేశా. పార్టీని ఇబ్బందిపెడితే ఊరుకునేది లేదు. ప్రజల్లో పార్టీని పలచన చేస్తే ఉపేక్షించేది లేదు’ అని పేర్కొన్నారు.