అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసుల ఆయుధాలు, బాంబ్ స్క్వాడ్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ వినియోగం,సైబర్ నేరాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు.