AP: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏప్రిల్లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పంజాబ్, హర్యానా నుంచి లీసా హైకోర్టుకు ఎంపికయ్యారు.