TG: సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. సభకు ప్రిపేర్ అయి రావాలని, చిట్చాట్లు మానేయాలన్నారు. అనవసరమైన విషయాలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రులు ఎమ్మెల్యేల సమస్యలకు సమయం ఇవ్వాలని సూచించారు.