BHPL: గోరికొత్తపల్లి మండల నూతన ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సాయి త్రిలోక్ నాథ్ రెడ్డిని బుధవారం రేగొండ BRS మండల యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువతో ఘనంగా సన్మానించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై సూచించారు. BRS నేతలు ఉన్నారు.