AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఐదేళ్ల బాలుడు వెంకట్ మృతిచెందాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు తుదిశ్వాస విడిచాడు. బాలుడి మృతితో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది.
Tags :