AP: విశాఖ శాంతికుమారి మృతి వివరాలను ఏసీపీ నరసింహమూర్తి వెల్లడించారు. మిత్రులతో పుట్టినరోజు పార్టీకి శాంతికుమారి హాజరైంది. తర్వాత మిత్రుల మధ్య గొడవ జరిగింది. శాంతిపై మిగతా స్నేహితులు దాడి చేశారు. మిత్రులు కొట్టారనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఐదుగురు యువకులు, యువతిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాం’ అని వివరించారు.