AP: శ్రీకాకుళం, విజయనగరంలో డయేరియా విజృంభిస్తుంది. పలు గ్రామాల్లో డయేరియా విస్తరిస్తుంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుంది.
Tags :