TG: భయ్య ట్రావెల్స్, అభి బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. వారి నిర్లక్ష్యంతో 15 మంది HYD వాసులు నాగ్పూర్లో చిక్కుకుపోయారు. వారణాసి నుంచి HYDకి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. నాగ్పూర్ రాగానే బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. మరో బస్సు వస్తుందని రోడ్డుపై దించి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.