AP: శాసనమండలి ఛైర్మన్ సభా గౌరవం కాపాడాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. లడ్డూపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మంత్రి సమాధానం చెబుతుండగా ఛైర్మన్ అడ్డుకున్నారని తెలిపారు. మండలి ఛైర్మన్ పార్టీ మనిషిగా కాకుండా ప్రజల మనిషిగా వ్యవహరించాలని సూచించారు.