తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. 2026, ఆగస్టు 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.