పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం OTTలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. దీని శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ సొంతం చేసుకోగా.. త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్, బాలీవుడ్ నటి ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.