SRPT: తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నరసింహారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట,
కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి క
BPT: గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసి, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం వెస్ట్ గోదావరి
ATP: సమాజసేవ కంటే మించింది మరొకటి లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గంలోని MPDO కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యావ్యవస్థ పునర్నిర్మాణంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయ
E.G: గత YCP ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించి, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. గురువరం బొమ్మూరులో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు
NLG: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్
SRD: కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ MRO జుబేర్ బదిలీ అయ్యారు. అయితే గురువారం స్థానిక కార్యాలయంలో MRO భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీ ఓ.సుభాష్, కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి ఆత్మీయ సన్మానం చేశారు. గత కొన్నేళ్ల నుండి బాధ్యత
ATP: గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామంలో కురిసిన వర్షానికి పిడుగుపాటుతో చిదంబరయ్య అనే రైతుకు చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు మాట్లాడుతూ.. గొర్రెలు మేపుకుంటూ
MDK: మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి ప్యాడి క్లీనింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ
TG: పోషకాహార రాష్ట్రం లక్ష్యంగా పని చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగులు ఇస్తామని మంచి గ్రేడ్లు సాధించిన సెంటర్