ATP: రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట భూముల వివాదంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, రాచూరి వెంకట కిరణ్ పేర్లను ప్రస్తావిస్తూ భూముల జోలికొస్తే తరిమి తరిమి కొడతా
కృష్ణా: మచిలీపట్నంలో ఆదివారం చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.220, స్కిన్తో రూ.200 విక్రయిస్తున్నారు. జిల్లాలో ప్రాంతాల బట్టి కొన్నిచోట్ల ధరలలో మార్పు ఉండవచ్చని అధికారులు తెలిపారు. మటన్ కేజీ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు దుకాణదారులు అమ్ముతున్నారు. కార్త
VZM: జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న దేవాలయాలు, ఏడాదిలో జరిగే ఉత్సవాల వివరాలు అందివ్వాలని అధికారులకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో శనివారం ఆయన స్పందించారు. ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సంఖ్య, గ
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేస
అన్నమయ్య: సుండుపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఇవాళ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని సంఘ సేవకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ తెలిపారు. నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ శిబిరంలో యువత పాల్గొని రక్తమిచ్చి కార్యక్రమాన్ని వి
VZM: రాజాం పాలకొండ రోడ్డులో టీడీపీ కార్యాలయం దగ్గర ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆవు మృతి చెందింది. సమాచారం అందుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఆవును డంపింగ్ యార్డ్ దగ్గర
ATP: గార్లదిన్నె మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఇసుకను ఆశ్రమంగా తరలిస్తున్న 2 టిప్పర్లను, 2 ట్రాక్టర్లను సింగనమల సీఐ కౌలుట్లయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పామిడి పెన్నానది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అనంతపురం వైపు తరలిస్తున్న ఆ వాహనాలకు ప
KMM: క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా తుపాన్ నష్టంపై నివేదిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎక్కడా తప్పు జరగకుండా నష్టంపై నివేది
సత్యసాయి: కదిరి నియోజకవర్గ ప్రజలకు సీఎం చంద్రబాబు అభివృద్ధి ప్రణాళికల రూపంలో అనేక వరాలు కురిపించారు. కదిరిలో అడిషనల్ జిల్లా కోర్టు ఏర్పాటు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీ స్థాపన, షాదీఖానాల నిర్మాణం, రెండు డిగ్రీ కాలేజీ