E.G: గోకవరం మండలస్థాయిలో UTF, JVV ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్లో అచ్యుతాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ విభాగంలో అచ్యుతాపురం విద్యార్థులు మండలస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్య
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన భైరవకోనలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం భారీ సంఖ్యలో భక్తులు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ భైరవకోనాన్ని సందర్శించి ఏర
TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎలాంటి సెంటిమెంట్లకు లొంగిపోకూడదని అన్నారు. తాను చిన్ననాటి నుంచి తమ మధ్యలో ఉన్న వ్యక్తినని, తనను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో MLA కనీసం ప్రజ
NDL: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు చదరంగం పోటీలను నిర్వహించారు. చదరంగం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు సుదర్శన్ శెట్టి బహుమతులను అందజేశారు. క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్స
NDL: పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు స్వామి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ డివిజన్ అధికారి హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆదాయం రూ. 24,69,247 నగదు, 10
కోనసీమ: జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయన కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ నుంచి కుష్టు వ్యాధి నివారణ పక
PPM: జిల్లాలో వర్తమాన సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి కొనుగోలు కేంద
W.G: భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన పీసీపీఎన్డీటీ జిల్లా సలహా సంఘం సమావేశం నిర్వహించారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త స్కాన
ELR: కేపీడీటీ హైస్కూల్లో బుధవారం జాబ్ మేళా జరుగుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి ఇవాళ తెలిపారు. 17 కంపెనీలలోని 1,205 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ, ఎంబీబీఎస్, బీటెక్ వరకు వివిధ విద్యార్హతలు గల
NLG: రజక వృత్తిదారుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలో మంగళవారం జరిగిన రజక వృత్తిదారుల సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వాలు రజకుల స