ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణి సూచించారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పో
BDK: సుజాతనగర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పర్యటించారు. మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల పంటలు దెబ్బతిని రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని
MDK: చేగుంట మండలం వడియారం ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కంపెనీ కార్మికులు సమ్మె విరమించారు. పరిశ్రమ ఢిల్లీ హెచ్ఆర్ సతీష్ తివారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వడియారం ప్లాంట్ డీజీఎం నిశాంత్, హెచ్ఆర్ మేనేజర్ వెంకటేశ్వర్లు, యూనియన్ అధ్యక్షుడు ప్రదీ
ప్రతిష్టాత్మకమైన చెస్ వరల్డ్కప్ టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వరల్డ్కప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు, 2026లో జరగబోయే క్యాండిడేట్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తారు. ఈ టోర్నీలో
నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహి
RR: శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ORR అండర్ పాస్లు వరద నీటిలో మునుగుతున్నాయని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ రంగానాథ్కు ఫిర్యాదు చేశారు. బస్సులో తాము స్కూల్కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్ పాస్ కింద నీట
W.G: మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకులోని ఇరగవరం కాలనీకు చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే
VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గంట్యాడ మండల పరిధిలోని గ్రామాల్లో పంట నష్టం వివరాలపై రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నామని MAO శ్యాం కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏమైనా పంట నష్టం జరిగి
కృష్ణా: కార్తీకమాసంలో పంచారామాల దర్శనానికి RTC స్పెషల్ సర్వీసులు బయలుదేరనున్నాయి. నవంబర్ 1, 2 తేదీల్లో శనివారం, ఆదివారం రాత్రి అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి అలాగే నవంబర్ 3, 4 తేదీల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల
MDK: ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చిన్నశంకరంపేటలో శుక్రవారం జరిగింది. గుడిబండకు చెందిన ధనంజయ్, స్వప్న దంపతుల కుమార్తె రుచిత ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయింది. అపస్మారక స్థితిల