AP: కల్తీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. 11 మంది నిందితులను ఎక్సైజ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఏ1 జనార్ధన్ రావు, ఏ2 జగన్ మోహన్ రావులతో సహా 11 మందికి ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది.
NTR: మైలవరం పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలను సేకరిస్తారని ప
MBNR: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మన్గా సీనియర్ కాంగ్రెస్ నేత గోనెల శ్రీనివాస్ ఇవాళ నియమితులయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఆయనకి విలేకరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రెస్క్లబ్ అభివృద్ధిక
ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56 లక్షల జరిమానా వి
E.G: రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఇవాళ గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. వెలుగుబంద, కానవరం లేఅవుట్లలో ఇళ్ల పురోగతిని పరిశీలించారు. అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమన్వయంతో పని చేసి నిర్మాణాలు వేగంగా పూర్త
NDL: బనగానపల్లె పట్టణంలోని ఈద్గానగర్ కాలనీకి చెందిన ఆరిఫ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇవాళ మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ చారిటబుల్ ట్రస్టు తరపున బాధితుడు ఆరిఫ్కు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి .ఇందిరమ్మ బ
MNCL: కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కొట్టే మల్లయ్య వ్యక్తికి చెందిన ఎద్దును అపహరించిన వారిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతికతను ఉపయోగించి నిందితులు మంథనికి చెందిన సమ్మయ్య, రవి
AKP: నక్కపల్లి మండలం పెదబోదిగల్లం జెడ్పీ హైస్కూల్ను గురువారం ఎంఈవోలు కే.నరేష్, నాగన్నదొర తనిఖీ చేశారు. టెన్త్ పరీక్షలు దగ్గరపడుతున్నందున ప్రణాళికల అమలు, విద్యార్థుల సామర్థ్యం, తదితర అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదు
SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం స్థానిక అసిరి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అరసవల్లి పండుగను అత్యంత వైభవంగా ఎమ్మెల్యే నిర్వహించాలన్నారు. అనంతరం అరసవల్లికి అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆయన పరిశీలించారు. పాడైన రోడ్లకు తక్షణమ
KMM: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ మధురానగర్, వెంగళరావునగర్లో ఓటర్లతో మమేకమై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సినీహీరో సుమన్, వైరా MLA మాలోత్ రాందాస్ నాయక్ గురువారం విస్తృతంగా ప్రచారం చేశా