BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. వేమూరు టీడీపీ కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు నేరుగా అందించవచ్చని, వాటి
టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్కు టాటా సియెర్రా కారును అందించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. త్వరలో లాంఛ్ కానున్న సియెర్రా తొలి బ్యాచ్ను ఇస్తామన
KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరం చేస్తే పేద విద్యార్థులు, సాధారణ ప్రజలకు నష్టం చేస్తుందని తొండూరు మండల అధ్యక్షుడు రవీంద్రరెడ్డి తెలిపారు. చెర్లోపల్లె, తొండూరు, కొరవానిపల్లెల్లో ఇంటింటికి తిరుగుతూ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించి ప్రజల
అన్నమయ్య: రైల్వే కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే SGF క్రీడా పోటీలను వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు AP స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి భానుమూర్తి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్ -19 బేస్&zwn
SRPT: పులిచింతల జలాశయం గురువారం రాత్రి నిండుకుండలా కళకళలాడుతూ దర్శనమిచ్చింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, నీటిమట్టం 174 అడుగులకు చేరుకుందని అధికారులు వెల్లడించార. ప్రస్తుతం జలాశయానికి 46,307 క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిపార
MBNR: జిల్లాలో రోడ్ విస్తరణ, వాల్వ్ రిపేర్ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గం. వరకు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ అధికారి డి. శ్రీనివాస్ తెలిపారు. ఈ అంతరాయం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్ల
ATP: తాడిపత్రి టైలర్స్ కాలనీలో గురువారం రాత్రి గంజాయి మొక్కలు కలకలం రేపాయి. రంగనాథ అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో 8 గంజాయి మొక్కలు గుర్తించిన స్థానికులు ఏఎస్పీ రోహిత్ కుమార్కు తెలిపారు. వెంటనే ఆయన సిబ్బందితో అక్కడికి చేరుకుని మొక్కలను పర
HYD వేదికగా రోబో టెక్నాలజీ, హై అండ్ ఎడ్జ్ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుందని టెక్నికల్ నేపములు తెలిపారు. మరోవైపు డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించి విశేషమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించి వివిధ అంశాలపై టెక్నికల్ బృందం అవగాహన
మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య ముక్కు కోసి.. భర్త జైలు పాలయ్యాడు. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుందని అనుమానంతో.. వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నిన్న తన భార్య ముక్కును కోపంలో కోసేశాడు. ఈ ఘటన
ప్రకాశం : ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ ఇండియా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వి.రమణారెడ్డి, ఎ.సుందరరామిరెడ్డి, జిల్లా హాకీ సంఘం జాయింట్ కార్యదర్శి తిరుమలశెట్టి రవికుమార్ లు ఓ ప్