AP: కల్తీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. 11 మంది నిందితులను ఎక్సైజ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఏ1 జనార్ధన్ రావు, ఏ2 జగన్ మోహన్ రావులతో సహా 11 మందికి ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది.
Tags :