స్టార్ హీరోయిన్ సమంత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నాడు. అయితే సమంత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు పుకార
NDL: ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి గురువారం బనగానపల్లె మండలంలోని బతులూరుపాడు, ఎనకండ్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాప్, గిడ్డంగులను తనిఖీ చేశారు. రేషన్ షాప్లు, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమ
SRPT: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందనితెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వీరయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని
PPM: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎప్పుడూ లేని విధంగా 12వ జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్స్ వచ్చే విధంగా కృషి చేసిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అభినందించారు. జిల్లాలోని 15 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఉన్న మ
MNCL: జిల్లా తాండూర్ మండల కేంద్రం లోని SC కాలనీలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పోయ్యి పై నాయకులు వంట వండడం జరిగింది. గురువారం మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై రూ.50 పెంచడం దారుణమన
SRPT: సరైన పోషకాహారం ఉంటే రక్తహీనతను నివారించవచ్చు అని అంబేద్కర్ నగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రమ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకు
KRNL: పోలీసు శాఖ యాంటీ ఈవ్ టీజింగ్ బీట్లను ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం ఈవ్ టీజింగ్, ఆకతాయి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాఠశాలలు, కళా
HYD: JNTUH కాలేజీలో పలు ఇంజినీరింగ్ విభాగాలకు హెచ్ఐడీలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్ఐడీగా ప్రొ.జనార్ధన్ యాదవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనేషన్ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ మాధవీ కుమారి, మెటలర్జికల్ హెచ
GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన పలు అంశాలపై స్పందించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పిం
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను గురువారం ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పంటల నష్టాన్ని పరిశీలించా