AKP: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం గొలుగొండ ఐసీడీఎస్ పరిధిలో ఉన్న గొలుగొండ, నాతవరం మండల అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో శ్రీగౌరి పోషణ పక్షోత్సవాల్లో ముఖ్యమైన అంశాలను అంగన్వాడీలకు వివర
KDP: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించవద్దని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి అన్నారు. గురువారం మరియాపురం వద్ద ఉన్న ఆ బ్యాంకు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 33వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 18న అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకు లక్ష కుంకుమార్చన, 19న నవగ్రహ చండీ హోమ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈనెల 12న ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ‘రామ రామ’ అంటూ సాగే పాటను విడుదల చేస్తామని
చైనా దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలను ప్రకటించడంపై చైనా స్పందించింది. తాము చైనీయులమని.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంది. ఈ సందర్భంగా 1953 అమెరికా-చైనాల మధ్య యుద్ధం నేపథ్యంలో అప్పటి డ్రాగన్ నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియోను మళ్లీ
AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో మైనర్ అనుమానాస్పద మృతిపై ఆమె ప్రియుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మూడేళ్లు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నాం. తన పేరెంట్స్ నాపై పోక్స్ కేసు పెట్టి జైలుకి పంపారు. గర్భం దాల్చిందని అబార్షన్ చేయించారు. వ
మాఫియా కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫర్వాలేదనిపిస్తుంది. అజిత్ నటన, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. పాత కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తడబాటుకు గుర
TPT: తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసపురం, ఓటేరు, పద్మావతిపురం, వేదాంతపురం పంచాయతీలలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాల
SRD: హత్నూరలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలకు 10 కంప్యూటర్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ కోచింగ్ కోసం ఈ కంప్యూటర్లను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్
KMM: వేసవి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ను కలిశారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు, కూలీల సంక్షేమం