NLR: తోటపల్లి గూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణంతో పంట పొలాలు ధ్వంసం అయినట్లు స్థానికులు ఆదవేదన వ్యక్తం చేశారు. ఈ పొలాలను సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో ధ్వంసం చేయడంతో ఆ
NLR: మద్దతు ధర కోల్పోయిన రైతులకు, ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ నర్సోజికి వినతిపత్రం సమర్పించారు. మద్దతు ధర లేక రై
ఎక్కువ టూత్ పెస్ట్ పెట్టుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పేస్టు అధికంగా వాడితే.. రోగాల బారిన పడుతారని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఉప
KRNL: డీఈవో శ్యామ్యూల్ పాల్ను చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో జరిగిన ప్రజా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయులను డిప్టేషన్ల పేరు
NDL: శ్రీశైల భ్రమరాంబ దేవికి కృష్ణా జిల్లాకు చెందిన ఎం.రామచంద్రరావు కుటుంబసభ్యులు బంగారుపూత కలిగిన మకరతోరణాన్ని సమర్పించారు. 250 గ్రాముల బరువుగల ఈ మకరతోరణం విలువ సుమారు రూ. 24,45,000/- అని దాతలు పేర్కొన్నారు. మకరతోరణాన్ని దాతలు ఆలయ అధికారులకు నేరుగా అ
ATP: పామిడిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ అ
PLD: నటుడు శివాజీ ఆసక్తి ఉన్న యువతను సినీరంగంలో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నటుడు శివాజీ స్వగ్రామం గొరిజవోలులో శివాజీ ప్రొడక్షన్స్-2 బ్యానర్ పై నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్
ATP: పౌర సరఫరాల గోదాములో స్టాక్ వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను గోదాము ఇంచార్జ్ ఎప్పటికప్పుడు నవికరుస్తూ ఉండాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సిబ్బందికి ఆదేశించారు. సోమవారం రాయదుర్గం పట్టణ కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును జాయింట్ కలెక్
BHNG: మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్స్ క్రీడా పోటీలను ఎస్సై డీ.నాగరాజు, ఎంఈఓ తీపి రెడ్డి గోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎస్సై, ఎంఈఓ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం,